సకల ప్రాణాకోటికి జీవనాధారం నీరు. నీటి ఉపయోగం గురించి అందరికి తెలిసిందే. శరీరంలోని అనేక సమస్యలను చిటికెలో తొలగిస్తుంది. అంతేకాదు సనాతన ధర్మంలోనూ నీటిని ఐదు గొప్ప అంశాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక శక్తులు, వైద్య లక్షణాలతో నిండి ఉందని నమ్ముతారు. నీటి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేదం తెలిపింది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ కూడా సమర్థవంతంగా ప్రభావం చూపుతుంది. అందుకే
భూమిపై దొరికే అత్యుత్తమ ఔషధంగా నీటిని పరిగణిస్తారు.అధర్వణవేదంలోని అప్సవంతారమృతంప్పసు భేజసం అనే వాక్యం నీటి ప్రాముఖ్యతను తెలుపుతుంది. అమృతం, ఔషధం రెండూ నీటిలో కనిపిస్తాయని అందువల్ల నీరుకు జీవనాధారమని పేరు ఉందని ప్రస్తావించింది. జలరూపంలో భగవంతుడు ఇచ్చిన అమృతాన్ని సరిగ్గా ఉపయోగించనట్లయితే అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు రాకుండా ఔషధంగా పరిగణిస్తారని విశ్వసిస్తారు
తన కుటుంబాన్ని కూడా వదిలేసి రోజులు తరబడికొండ పై ఒంటరిగా కూర్చుంతున్న 86 ఏళ్ల వృధుడు అసలు కారణం తెలిసి పరుగులు తీస్తున్న ఊరి జనాలుక్ కింది ఈ వీడియో లో చూడండి
సకల ప్రాణాకోటికి జీవనాధారం నీరు. నీటి ఉపయోగం గురించి అందరికి తెలిసిందే. శరీరంలోని అనేక సమస్యలను చిటికెలో తొలగిస్తుంది. అంతేకాదు సనాతన ధర్మంలోనూ నీటిని ఐదు గొప్ప అంశాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక శక్తులు, వైద్య లక్షణాలతో నిండి ఉందని నమ్ముతారు. నీటి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేదం తెలిపింది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ కూడా సమర్థవంతంగా ప్రభావం చూపుతుంది. అందుకే
భూమిపై దొరికే అత్యుత్తమ ఔషధంగా నీటిని పరిగణిస్తారు.అధర్వణవేదంలోని అప్సవంతారమృతంప్పసు భేజసం అనే వాక్యం నీటి ప్రాముఖ్యతను తెలుపుతుంది. అమృతం, ఔషధం రెండూ నీటిలో కనిపిస్తాయని అందువల్ల నీరుకు జీవనాధారమని పేరు ఉందని ప్రస్తావించింది. జలరూపంలో భగవంతుడు ఇచ్చిన అమృతాన్ని సరిగ్గా ఉపయోగించనట్లయితే అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు రాకుండా ఔషధంగా పరిగణిస్తారని విశ్వసిస్తారు
తన కుటుంబాన్ని కూడా వదిలేసి రోజులు తరబడికొండ పై ఒంటరిగా కూర్చుంతున్న 86 ఏళ్ల వృధుడు అసలు కారణం తెలిసి పరుగులు తీస్తున్న ఊరి జనాలు పైన ఈ వీడియో లో చూడండి
Spread the love వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే.. ప్రీతికి డిసెంబర్ నుంచి వేధింపులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 20న అమ్మాయి […]
Spread the love ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద దుర్ఘటన మృతుల్లో ఏపీకి చెందిన వారుంటే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తీవ్రంగా […]
Spread the love ఏ మనిషిని తక్కువ అంచనా వెయ్యకూడదు అని చాలా మంది నుండి వింటూ ఉంటాం…ఒక్క వ్యక్తికి మార్కులు రాలేదని,ఉద్యోగం రాలేదని,డబ్బులు సంపాదించడం లేదని,ఇంకా చాలా విషయాల్లో హేళన చేటు ఉంటారు,అవమానిస్తూ […]