రైలు ప్రమాదం జరిగి 2 రోజుల్లోనే..బయటపడ్డ సంచలన నిజం రైలు ప్రమాదం వెనుక ఎవరు ఉన్నారో తెలిసి ప్రధాని మోడి సైతం షాక్

Spread the love

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా ఇది మిగిలిపోనుంది.కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ పశ్చిమ్ బెంగాల్‌లోని హౌరా స్టేషన్ నుంచి ప్రారంభమై, తమిళనాడులోని చెన్నై సెంట్రల్ స్టేషన్ వరకు

సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది.దాదాపు 1661 కిలోమీటర్లు ప్రతి రోజూ ఈ రైలు నడుస్తుంది.దీనికి కోరమండల్ అనే పేరు పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది.తొలిసారిగా 1977 మార్చి 6న ఈ రైలు ప్రారంభమైంది. గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని రైల్వే శాఖ చెబుతోంది.తూర్పు రాష్ట్రాలు, తమిళనాడును అనుసంధానం చేసే అతిముఖ్యమైన రైళ్లలో కోరమండల్ ఒకటి.

రైలు ప్రమాదం జరిగి 2 రోజుల్లోనే..బయటపడ్డ సంచలన నిజం రైలు ప్రమాదం వెనుక ఎవరు ఉన్నారో తెలిసి ప్రధాని మోడి సైతం షాక్ కింది ఈ వీడియో లో చూడండి

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా ఇది మిగిలిపోనుంది.కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ పశ్చిమ్ బెంగాల్‌లోని హౌరా స్టేషన్ నుంచి ప్రారంభమై, తమిళనాడులోని చెన్నై సెంట్రల్ స్టేషన్ వరకు

సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది.దాదాపు 1661 కిలోమీటర్లు ప్రతి రోజూ ఈ రైలు నడుస్తుంది.దీనికి కోరమండల్ అనే పేరు పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది.తొలిసారిగా 1977 మార్చి 6న ఈ రైలు ప్రారంభమైంది. గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని రైల్వే శాఖ చెబుతోంది.తూర్పు రాష్ట్రాలు, తమిళనాడును అనుసంధానం చేసే అతిముఖ్యమైన రైళ్లలో కోరమండల్ ఒకటి.

రైలు ప్రమాదం జరిగి 2 రోజుల్లోనే..బయటపడ్డ సంచలన నిజం రైలు ప్రమాదం వెనుక ఎవరు ఉన్నారో తెలిసి ప్రధాని మోడి సైతం షాక్ కింది ఈ వీడియో లో చూడండి